సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయ దినోత్సవం లో పాల్గొని, ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు.