బిజెపి తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు శ్రీ నల్లు ఇంద్రసేనా రెడ్డి గారు సిక్కిం గవర్నర్ గా నియమించిన సందర్బంగా అభినందనలు తెలియజేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదెల్లి రవీందర్, బిజెపి రాష్ట్ర నాయకులు సతీష్ గౌడ్, అమీన్ పూర్ పట్టణ బిజెపి అధ్యక్షులు ఆగారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.