కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రధాన అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ వార్డు సభ్యుడు పెట్లోళ్ల భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి మరియు మున్సిపల్ ఛైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఇదే కార్యక్రమంలో సాయి భగవాన్ కాలనీకి చెందిన జై భవాని యూత్ సభ్యులు కూడా బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.