ఆషాడ మాసం బోనాల పండుగ సందర్బంగా రామచంద్రపురం పోచమ్మ అమ్మ వారి దేవాలయంలో జరిగిన ఉత్సవాల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ దామోదర రాజనరసింహ గారు పాల్గొన్నారు. పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.