పటాన్ చెరువు ఎమ్మెల్యే తనయుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి గారికి శ్రద్ధాంజలి!!

పటాన్ చెరువు ఎమ్మెల్యే శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి(30) ఈ రోజు తెల్లవారుఝామున కాంటినెంటల్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ పరమపదించారు. ఎంతో భవిష్యత్తు గల విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణం వారి కుటుంబానికి తీరని లోటు. గూడెం విష్ణువర్ధన్ రెడ్డి గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని అమీనుపూర్.కామ్ ఆకాంక్షిస్తున్నది. ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము.

One thought on “పటాన్ చెరువు ఎమ్మెల్యే తనయుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి గారికి శ్రద్ధాంజలి!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *