తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన శ్రావణ మాసం బోనాల పండుగ సందర్భంగా పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలో ఘనంగా నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపులో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొన్నారు. మండల్ ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్, ఎంపీటీసీ నరేందర్ రెడ్డి, హరిప్రసాద్ రెడ్డి, రాష్ట్ర ఎస్ సి సెల్ కన్వీనర్ నరసింహ, నాయకులు రాధా క్రిష్ణ, నందీశ్వర్, నారాయణ, ప్రభు, లక్ష్మారెడ్డి, రాజిరెడ్డి, అశోక్, గోపాల క్రిష్ణ, సందీప్, వెంకట్ గౌడ్, యాదగిరి, రుక్మారెడ్డి, ప్రహ్లాద రెడ్డి, సమీర్, శ్రీకాంత్ రెడ్డి, లడ్డు, కృష్ణ, నర్సింహులు, ఆంజనేయులు పాల్గొన్నారు