చందమామను చేరిన చంద్రయాన్-3 ల్యాండర్! దేశవ్యాప్తంగా ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షల వెల్లువ!!

భారతదేశం ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ జరిపిన ఇస్రో శాస్త్రవేత్తలకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నరాలు తెగే ఉత్కంఠను భరిస్తూ విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై ల్యాండింగ్ కాగానే దేశ ప్రజలు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఇప్పటి వరకు జాబిల్లి దక్షిణ ధ్రువం మీద ఏ దేశం కూడా తమ ల్యాండర్స్ దించలేదు. ఇస్రో శాస్త్రవేత్తలను మనందరం అభినందిద్దాం!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *