శ్రావణమాసం బోనాల పండుగ సందర్భంగా రామచంద్రాపురం బొంబాయి కాలనీలో మరియు శ్రీనివాస్ నగర్ కాలనీలో ఘనంగా నిర్వహించిన బోనాల ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ కార్యక్రమంలో 111 డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, 112 ప్రెసిడెంట్ ఈశ్వర్ సింగ్, సతీష్ గౌడ్, సంగారెడ్డి మైనారిటీ ప్రెసిడెంట్ హబీబ్ జానీ, నవీన్ గౌడ్, కావలి నాగేష్, ప్రవీణ్ గౌడ్, గిరి, సామ్రాట్, వినోద్, పాషా, రాంచందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.