పటాన్ చెరు మండలం లోని ముత్తంగి, చిట్కుల్, నాగార్జున కాలనీ, రాధమ్మ కాలనీ, ఓడిఎఫ్ కాలనీ, బాలాజీ హైట్స్, బాలాజీ హోమ్స్, వడ్డెర కాలనీ, రాయల్ హోమ్స్, శరత్ డిఫెన్స్ కాలనీ, బృందావన్ కాలనీ, సాయి పార్ధ కాలనీ, సన కాలనీలలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పలు వినాయక మండపాలలో ప్రతిష్టించిన గణనాథుడిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నరేందర్ రెడ్డి, స్టేట్ ఎస్ సి సెల్ కన్వీనర్ నరసింహ, రాధాక్రిష్ణ, అశోక్, గోపాల క్రిష్ణ, వార్డ్ మెంబెర్ యాదగిరి, సందీప్, వెంకటేష్ గౌడ్, నిదీష్, వెంకట్ గౌడ్, శ్రీనివాస్, మహేందర్, రఘుశంకర్, మల్లేష్, వీరేందర్ రెడ్డి, సంగమేష్, తదితరులు పాల్గొన్నారు.