గణనాథుని నిమజ్ఙనం కార్యక్రమంలో భాగంగా నిన్న పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం బీరంగూడ దోమడుగు బొల్లారం తయార నర్రగూడెం అమీనుపూర్ దయారా వివిధ కాలనీలలో మరియు పటాన్ చెరు పట్టణంలో, అమీనుపూర్ పట్టణంలో తెల్లాపూర్ పట్టణంలో, బొల్లారం పట్టణంలో వినాయక నిమజ్ఙనం ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు శ్రీ ఎడ్ల రమేష్ గారు పాల్గొన్నారు.