పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పి పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గారు లక్దారం గ్రామంలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారంతా రానున్న ఎన్నికల్లో ఏనుగు గుర్తుకు ఓటు వేసి
నీలం మధు ముదిరాజ్ గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పి పార్టీ నాయకులు, ఎన్ఏంఆర్ యువసేన సభ్యులు, నీలం మధు ముదిరాజ్ అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు