ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్చెరు ఎమ్మెల్యే శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు కుటుంబ సభ్యులతో అమెరికాలో పర్యటించి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ రాజీవ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బి ఆర్ ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యే అభిమానులు మహిపాల్ రెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలికారు.